బీజేపీ చేస్తున్న ఈ కుట్రను అనేక రాష్ట్రాల రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన రైతులు కేంద్రం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ప్రీ పెయిడ్ మీటర్లను తగులబెట్టారు
ఇది తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రేమ..
నాడు ఉద్యమంలో అనుకున్న ప్రతిదీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతూ ముందుకు సాగుతున్న కేసీఆర్ గారి నాయత్వంలో
గతంలో రాజకీయం ఆయా మతాలను అనుసరించే వ్యక్తుల విశ్వాసాలను కాపాడేది. కానీ నేటి బీజేపీ.. మతమే తమ రాజకీయాన్ని కాపాడగలుగుతుందని విశ్వసిస్తున్నది.
రాజ్భవన్ వేదికగా రాజకీయాలు జరుగుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రిగా కొన్ని విషయాలు తెలియజేయాల్సిన అవసరమున్నది.
హత్యల దిశగా తోసిన పాపం గత పాలకులది. రైతులకు అండగా నిలిచి, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించి సాగువైపు మళ్లించిన ఘనత కేసీఆర్ది.
దేశంలో అతి పిన్న రాష్ట్రంగా తెలంగాణ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అవతరణ కాలం నుంచీ ఓ భవిష్యత్ దార్శనికతతో ముందుకుపోతున్నది.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగుతున్నది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ‘దళిత బంధు’ పథకాన్ని ప్రారంభించారు. కేసీఆర్ ఏ పథకం ప్రవేశపెట్టినా అది చరిత్రలో నిలిచిపోతుంది.
తెలంగాణ రాష్ట్రంలో దళితులు ఆత్మగౌరవంతో, గుండె ధైర్యంతో బతకాలని కాంక్షించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అందులో భాగంగానే ‘దళిత బంధు’ అనే మరో బృహత్తర పథకాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నారు.
అణగారిన వర్గాలకు ఆర్థిక తోడ్పాటుదళితజాతి సమగ్ర వికాసం కోసం ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేది ఒక ఎత్తు. …
కల కనేందుకు కూడా ఇతరులు సాహసించని కాలంలో కలలోనూ, మెలకువలోనూ తెలంగాణనే స్వప్నించినవాడు కేసీఆర్. అనుకున్నది సాధించి ప్రజలకు కానుకగా ఇచ్చాడు.
Please contribute generously to the TRS Party.