Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

News

నవీన భారతానికి శంఖారావం.. ఢిల్లీ గడ్డపై ఎగిరిన బీఆర్‌ఎస్‌ జెండా

దేశ రాజకీయాల్లో సరికొత్త మలుపునకు పునాది పడింది. ఓట్లు, సీట్లు అంటూ దశాబ్దాలుగా తిరోగమన రాజకీయాలు చేస్తున్న పార్టీలు అదిరి చూసేలా ప్రగతిపథ రాజకీయాలకు హస్తినలో నాంది ప్రస్తావన జరిగింది.


సర్కారు దవాఖానలో జడ్జి కాన్పు

ఒకప్పుడు సర్కార్‌ దవాఖానలకు వెళ్లాలంటేనే సామాన్యులు భయపడేవారు. ఉన్నతవర్గాలవారు ఆ వైపే చూసేవారే కాదు. కానీ, తెలంగాణలో పరిస్థితి మారుతున్నది. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో సర్కార్‌ దవాఖానల్లో వైద్యసేవలు మెరుగుపడుతున్నాయి.


తెలంగాణ స్టార్టప్‌ సూపర్‌ హిట్‌.. దేశ ప్రగతిలో తెలంగాణదే కీలక భూమిక

స్వతంత్ర భారతావనిలో విజయవంతమైన స్టార్టప్‌గా తెలంగాణ నిలుస్తున్నదని, రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ అనేక రంగాల్లో విశేషంగా అభివృద్ధి సాధిస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.


ధాన్యం కొనుగోళ్లు 50 లక్షల టన్నులు

రాష్ట్రవ్యాప్తంగా వానకాలం సీజన్‌ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు ఎనిమిది లక్షల మంది రైతుల నుంచి 50 లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది.


అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌.. ఢిల్లీ కోటపై బీఆర్‌ఎస్‌ జెండా ఎగరేద్దాం

తెలంగాణలో మార్పును చూపెట్టినట్టే.. దేశంలో పరివర్తన తెచ్చేందుకే భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఏర్పాటైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు


‘Ab ki baar, Kisan Sarkar’ will be BRS agenda: CM KCR

“Ab ki baar, Kisan Sarkar” will be the main agenda of the newly formed Bharat Rashtra Samithi (formerly Telangana Rashtra Samithi) in national politics.


సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర

తెలంగాణ రాష్ట్రానికి ఆయువు పట్టైన సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని, అందుకే సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తుందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు


తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ” భారత్ రాష్ట్ర సమితి ” గా ఆమోదం

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును..” భారత్ రాష్ట్ర సమితి ” గా ఆమోదిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత సీఎం కెసిఆర్ గారికి అధికారికంగా లేఖ అందింది.


సబ్‌ కా సాథ్‌ సబ్‌ కా వికాస్‌.. సబ్‌ బక్వాస్‌

మోదీ 8 ఏండ్ల పాలనలో ఏ రంగంలో, ఏం మంచి జరిగింది? సాగునీరా? కరెంటా? మంచినీరా? మంచి జరిగింది ఏ రంగం? సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌ నినాదం సబ్‌ కా బక్వాస్‌.


పంజా లెవ్వాలె.. దెబ్బకొట్టాలె

కేంద్రంలో దుర్మార్గ, దౌర్జన్య పాలన సాగుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. దానికి అంతం పలకాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.