Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కార్యకర్తల బీమాకు రూ.10కోట్లు

టీఆర్‌ఎస్ కార్యకర్తలు దురదృష్టవశాత్తు ప్రమాదంలో చనిపోతే వారికి రూ.2 లక్షలు చెల్లించేవిధంగా బీమా, గత సంవత్సరం ప్రీమియం కింద రూ.5 కోట్లు చెల్లించామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. బీమా కంపెనీలు నష్టపోయామని విజ్ఞప్తి చేయటం, సభ్యుల సంఖ్య పెరుగటంతో ఆ మొత్తాన్ని సుమారు రూ.10 కోట్లకు పెంచినట్టు చెప్పారు. ఇప్పటివరకు డాటా ఎంట్రీ అయిన 60 లక్షల సభ్యత్వానికి సంబంధించిన చెక్కును ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సీఎం అందజేశారు. ఇన్సూరెన్స్ ప్రక్రియను పూర్తిచేయాలని పల్లాను ఆదేశించారు. వెంటనే ఆ చెక్కును న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులకు పార్టీ కార్యాలయంలో అందజేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.