సార్వత్రిక ఎన్నికలకు టీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను ఇవాళ విడుదల చేసింది. 36అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
లోక్సభ అభ్యర్థులు.. మెదక్ – కేసీఆర్ పెద్దపల్లి – బాల్క సుమన్ జహీరాబాద్ – బీవీ పాటిల్ నిజామాబాద్ – కవిత ఆదిలాబాద్ – నగేష్ హైదరాబాద్ – రషీద్ అలీ మహబూబాబాద్ – ప్రొఫెసర్ సీతారాంనాయక్ ఖమ్మం – బుడాన్ బేగ్షేక్
అసెంబ్లీ అభ్యర్థులు..
ఉప్పల్ – బేతి సుభాష్రెడ్డి మలక్పేట్ – సతీష్ యాదవ్ చార్మినార్ – ఇనాయత్ అలీ అంబర్పేట్ – ఎడ్ల సుధాకర్రెడ్డి చాంద్రాయణగుట్ట – ఎ.సీతారామిరెడ్డి సనత్నగర్ – దండె విఠల్ యాకుత్పురా – ఎండీ షబ్బీర్ అలీ ఎల్బీనగర్ – ఎం. రామ్మోహన్గౌడ్ కుత్బుల్లాపూర్ – కొలను హన్మంత్రెడ్డి ఖైరతాబాద్ – మన్నే గోవర్థన్రెడ్డి కార్వాన్ – ఠాకూర్ జీవన్సింగ్ గోషామహల్ – ప్రేమ్కుమార్దూత్ కూకట్పల్లి – గొట్టిముక్కల పద్మారావు మహేశ్వరం – కొత్త మనోహర్రెడ్డి ఖమ్మం – జి. కృష్ణ వైరా – చంద్రావతి పినపాక – శంకర్నాయక్ మధిర – బొమ్మెర రాంమూర్తి నిజామాబాద్ అర్బన్ – గణేష్ గుప్తా మంచిర్యాల – దివాకర్రావు నారాయణ్ఖేడ్ – భూపాల్రెడ్డి నర్సాపూర్ – మధన్ రెడ్డి జహీరాబాద్ – మాణిక్ రావు కొడంగల్ -గుర్నాథ్రెడ్డి ఆశ్వరావుపేట – ఎ. ఆదినారాయణ చొప్పదండి – శోభ పరకాల – సహోదర్రెడ్డి(అడ్వకేట్ జేఏసీ నేత) మహబూబాబాద్ – శంకర్ నాయక్ భువనగిరి – పైలా శేఖర్రెడ్డి, నాగార్జునసాగర్ – నోముల నర్సింహయ్య ముషీరాబాద్ – ముఠా గోపాల్ కంటోన్మెంట్ – గజ్జెల నగేష్ నాంపల్లి – కె. హన్మంత్రావు బహదూర్పురా – ఎండీ జియావుద్దీన్ నారాయణ్పేట – కె. శివకుమార్రెడ్డి భద్రాచలం – ఝాన్సీరాణి ఆనందరావు